gold-silver-rates-do-you-know-today-june-22-2022-gold-and-sliver-prices
gold-silver-rates-do-you-know-today-june-22-2022-gold-and-sliver-prices

Gold & silver rates : అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు సహజం . అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల బంగారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి . కానీ వెండి భారం బాటలో పయనించకుండా స్థిరంగా ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం, కేంద్ర రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి

Gold & silver rates : మహిళలకు శుభవార్త…. తగ్గుముఖం పట్టిన బంగారం… స్థిరంగా వెండి ధరలు…!
Gold & silver rates : మహిళలకు శుభవార్త…. తగ్గుముఖం పట్టిన బంగారం… స్థిరంగా వెండి ధరలు…!

Gold & silver rates : ప్రధాన నగరాల్లో బంగారం ధరలు……

ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 వద్ద పలుకుతోంది .
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం పసిడి వెల రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 కొనసాగుతోంది .

ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,650, 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.51,980 వద్ద ఉంది .
ఇక దక్షిణాదిన తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,750 ఉండగా , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,090 వద్ద కొనసాగుతోంది .

కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 పలుకుతోంది.

కేరళలో 22 క్యారెట్ల తులం పసిడి వెల రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు…..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా , 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది .

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,650 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.51,980 పలుకుతోంది .

పసిడి తగ్గుముఖం పడితే, వెండి మాత్రం స్థిరంగా అదే ధరలో కొనసాగుతోంది .

ప్రధాన నగరాల్లో వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండిధర రూ.61,000 ఉండగా..
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,000 వద్ద పలుకుతోంది .
ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది .
తమిళనాడు రాజధాని చెన్నైలో కేజీ వెండిధర రూ.66,300 ఉంటే ,
కర్ణాటక రాజధాని బెంగళూరులో కేజీ వెండిధర రూ.66,300 ఉంది
కేరళలో రూ.66,300 వద్ద కేజీ వెండి ధర పలుకుతోంది .

ఇక తెలుగురాష్ట్రాల్లో వెండి ధరలు …

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కేజీ వెండి వెల రూ.66,300 ఉంటే , ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రూ.66,300 ఉంది. ఇక విశాఖపట్నంలోనూ అద్దె ధర కొనసాగుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 22, 2022 at 12:05 సా.